యాదాద్రిలో స్వామివారిని ద‌ర్శించుకున్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వివేక్.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వివేక్ యాదాద్రి శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా ఆల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌కు ఆల‌య సిబ్బంది , అర్చ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రత్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆల‌య అభివృద్ధి ప‌నులు ప‌ర్య‌వేక్షించారు.