అది రాజ్యాంగ విరుద్ధం.. !

బీజేపీ తీరుపై ప్ర‌తీ స‌భ‌ల్లో, స‌మావేశాల్లో ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టైం దొరికిన‌పుడు సోష‌ల్ మీడియాలోనూ బీజేపీ తీరును ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వాడుకునే సంస్కృతికి బీజేపీ తెర‌లేపిందంటూ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ ఇలా చేయ‌డం రాజ్యాంగ విరుద్ధం అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.