అర‌వింద్ కేజ్రీవాల్ ఒక న‌క్స‌లైట్..!!

వ‌రుస భేటీల‌తో ఢిల్లీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్న నేప‌థ్యంలో తాగాగా బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శ‌నివారం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో ఎన్టీఏయేత‌ర ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, మ‌మ‌త‌, పిన‌ర‌య్ విజ‌య‌న్, కుమార‌స్వామి క‌ల‌సి కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక న‌క్స‌లైట్ అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి ఆయ‌న‌కు ఆ న‌లుగురు ముఖ్య‌మంత్రులు ఎలా మ‌ద్ద‌తు తెలుపుతారంటూ ప్ర‌శ్నించారు. మొత్తంమీద ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.