యుమున ఒడ్డున వాజ్ పేయ్ మెమోరియ‌ల్…!!

దేశ రాకీయాల‌కు భీష్మ పితామహుడిగా కీర్తిగ‌డించి, అజాత శ‌త్రువుగా పేరొందిన మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పెయికి ఘ‌న‌మైన నివాళి అర్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. వాజ్ పాయ్ మెమోరియల్ కోసం 1.5 ఎకరాలు భూమిని కేటాయించింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. విజయ్ ఘాట్ వద్ద స్థలాన్ని కేటాయించింది. ఇప్ప‌టికే యుమన నది ఒడ్డున స్థలాన్ని పరిశీలించారు.మెమోరియ‌ల్ త‌ర‌హాలో ఈ స్థ‌లాన్ని అభివృద్ధి ప‌ర‌చాల‌ని భావిస్తోంది కేంద్రం.