ప్ర‌గ‌తి నివేద‌న స‌భ: వారెవ్వా.. ధూంధాం ధావ‌త్..

కొంగ‌ర‌క‌లాన్ లో జ‌రుగుతున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి వెళుతున్నారు. బ‌స్సుల్లో, ట్రాక్ట‌ర్లలో, కార్ల‌తో పాటు ర‌క‌ర‌కాల వాహ‌నాల‌లో స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుంటున్నారు. ముందురోజే వెళ్లి అక్క‌డ వంటావార్పు చేసుకుంటున్న వారు కొంద‌రైతే, బ‌స్సులో జాలీగా ప్ర‌యాణం చేస్తూ కాస్త పెగ్ వేస్తూ ఆస్వాదిస్తూ వెళుతున్న‌వారు మ‌రికొంద‌రు. ఊళ్ల‌లో జాత‌ర‌ను, వ‌న‌భోజ‌నాల‌ను త‌ల‌పిస్తున్న కొన్ని పిక్స్ , వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి మ‌రి..