కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల


లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడముందే ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ, అమేధి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు.

1.అహ్మదాబాద్‌ వెస్ట్‌-ఎస్సీ-రాజు పర్మర్(గుజరాత్‌)
2.అనంద్‌-భరత్‌సిన్‌హ్‌.ఎం. సోలంకీ(గుజరాత్‌)
3.వడోదర- ప్రశాంత్‌ పటేల్‌(గుజరాత్‌)
4.ఛోటా ఉదయ్‌పూర్(ఎస్టీ)-రంజిత్‌ మోహన్‌సిన్హ్‌ రత్వా(గుజరాత్‌)

5.షరాన్‌పూర్-ఇమ్రాన్‌ మసూద్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)
6.బదౌన్‌-సలీం ఇక్బాల్‌ షెర్వానీ (ఉత్తర్‌ప్రదేశ్‌)
7.దౌరాహరా-జితిన్‌ ప్రసాద్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)
8.ఉన్నావ్‌-అన్ను టాండన్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)
9.రాయ్‌ బరేలీ- సోనియా గాంధీ(ఉత్తర్‌ప్రదేశ్‌)
10.అమేథీ-రాహుల్‌ గాంధీ(ఉత్తర్‌ప్రదేశ్‌)
11.ఫరూకాబాద్‌-సల్మాన్‌ ఖుర్షీద్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)
12.అక్బర్‌పూర్‌-రాజారాం పాల్(ఉత్తర్‌ప్రదేశ్‌)
13.జలావున్‌(ఎస్సీ)-బ్రిజ్‌లాల్‌ ఖబ్రీ(ఉత్తర్‌ప్రదేశ్‌)
14.ఫైజాబాద్-నిర్మల్‌ ఖత్రీ(ఉత్తర్‌ప్రదేశ్‌)
15.ఖుషీ నగర్‌ -ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌