టీడీపీ రెబల్స్ సస్పెండ్

రెబల్స్ పై టీడీపీ యాక్షన్ తీసుకొంది. ఎన్నికల బరిలో రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9మందిపై తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వేటు వేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీ చేసేందుకు సిద్ధమైన వీరందరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు.

* రంపచోడవరం – ఫణీశ్వరి

* గజపతిగనగరం – కె.శ్రీనివాసరావు

* అవనిగడ్డ – కంఠమనేని రవిశంకర్‌

* తంబాళ్లపల్లి – ఎం.మాధవరెడ్డి, ఎన్‌.విశ్వనాథరెడ్డి

* మదనపల్లి – బొమ్మనచెరువు శ్రీరాములు

* బద్వేల్‌ – ఎన్‌.విజయజ్యోతి

* కడప -ఎ.రాజగోపాల్‌

* తాడికొండ – సర్వా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు తెదేపా ప్రకటించింది.