ప్రపంచకప్ ఆడబోయే భారత జట్టు.. ఇదే !

ప్రపంచకప్ ఆడబోయే భారత జట్టుని బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. మొత్తం 15మందితో జట్టుని ఎంపిక చేసింది. నం.4 స్థానం కోసం దినేష్ కార్తీక్ ని ని ఫైనల్ చేసింది. ఈ స్థానం కోసం అంబటి రాయుడు, సంజుశాంసన్.. పోటీ పడ్డారు. ఇక, రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ని కాదని దినేష్ కార్తీక్ ని తీసుకొన్నారు.

ప్రపంచకప్ ఆడిబోయే భారత జట్టు :

1. విరాట్ కోహ్లీ (కెప్టెన్)

2. రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)

3. శిఖర్ ధావన్

4. కెఎల్ రాహుల్

5. విజయ్ శంకర్

6. ధోని (వికెట్ కీపర్)

7. కేదార్ జాదవ్

8. దినేష్ కార్తీక్

9. చాహాల్

10. కుల్ దీప్ యాదవ్

11. భువనేశ్వర్ కుమార్

12. బూమ్రా

13. హార్థిక్ పాండ్యా

14. రవీంద్ర జడేజా

15 మహమ్మద్ షమీ