సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 12,87,359 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 83.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. హన్షిక శుక్లా, కరీష్మా ఆరోరా 499 మార్కుల చొప్పున సాధించి టాప్‌లో నిలిచారు. త్రివేండ్రం రీజియన్‌లో 98.2 శాతం, చెన్నై రీజియన్‌లో 92.93 శాతం, ఢిల్లీ రీజియన్‌లో 91.87శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల కోసం cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్‌ ని క్లిక్ చేయండీ.. !