క్వాలిఫయర్‌-1 : రోహిత్ అవుట్

ఐపీఎల్12 ఆఖరి అంకానికి చేరుకొంది. చైన్నై వేదికగా క్వాలిఫయర్‌-1 ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131పరుగులు చేసింది.

132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. దీపక్ చహార్ వేసిన తొలి ఓవర్లో తొలిబంతికే రోహిత్ పోర్ బాదాడు. ఆ తర్వాత బంతికే ఎల్భీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముంబై తొలిఓవర్ లో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డికాక్, సూర్యకుమార్ ఉన్నారు.