లైవ్ : ‘సరిలేరు నీకెవ్వరు’ సినినిమా లాంచ్

సూపర్ స్టార్ మహేష్26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకుడు. మహేష్ కి జంటగా రష్మిక మందనని తీసుకొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ తప్ప చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాని లాంచ్ ని లైవ్ లో చూసేయండీ.. !