ఏపీ ఎంసెట్‌ ఫలితాలు : టాప్-10 ర్యాంకర్లు వీరే.. !


ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,38,160 మంది (74.39శాతం) ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,916 పరీక్షకు హాజరవ్వగా, 68,512 మంది (83.64శాతం) ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకుల వివరాలను విద్యార్థుల మొబైల్‌ నంబర్‌, మెయిల్‌కు పంపనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు తెలిపారు. ర్యాంకు కార్డులు జూన్‌ 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వెల్లడించారు.

టాప్-10 ర్యాంకర్ల వివరాలు :

ఇంజరీంగ్ :

1. పి.రవిశ్రీతేజ
2 పి.వేదప్రణవ్‌
3.జి.భానుదత్త
4 డి.చంద్రశేఖర్‌ ఎస్‌ఎస్‌ హేద హవ్య
5 బి.కార్తికేయ
6 రిషి షరఫ్‌
7 జి.వెంకటకృష్ణ సూర్య లిఖిత్‌
8 అభిజిత్‌రెడ్డి
9 ఆర్యన్‌ లడ్డా
10 ఎ.హేమ వెంకట అభినవ్‌

అగ్రికల్చర్‌‌, మెడికల్‌ విభాగం :

1 సుంకర సాయి స్వాతి
2 దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి
3 ఎ.సాయి ప్రవీణ్‌ గుప్తా
4 తిప్పరాజు హర్షిత
5 జి.మాధురిరెడ్డి
6 జి.కృష్ణ వంశి
7 కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ
8 బి.సుభిక్ష
9 కొర్నెపాటి హరిప్రసాద్‌
10 ఎంపటి కుశ్వంత్‌