కెఎల్ రాహుల్(57) అవుట్

టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 57 (78బంతుల్లో) వాహాబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 24ఓవర్లో 138/1 పరుగులతో టీమిండియా ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 76 (66బంతుల్లో), విరాట్ కోహ్లీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కు భారీ బ్యాటింగ్ లైనప్ ఉంది. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోనీ, హార్థిక్ పాండ్యా ఉన్నారు. పాక్ ముందు 350పరుగులకు పైగా లక్ష్యాని ఉంచితే.. విజయం ఈజీ కావొచ్చు.