వ్యవసాయ మిషన్ ప్రారంభం


ఏపీ ప్రభుత్వం ‘వ్యవసాయ మిషన్’ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతులకు మార్గనిర్దేశం చేయడం, వారి అవసరాలను గుర్తించి తగిన చర్యలు సూచిస్తూ ప్రభుత్వానికి సలహాలనివ్వడమే వ్యవసాయ మిషన్ లక్ష్యం. దీనికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు.వైస్‌ఛైర్మన్‌గా వ్యవసాయ నిపుణుడు, ఆక్వా రైతు ఎంవీఎస్‌ నాగిరెడ్డిని నియమిస్తూ వ్యవహరించనున్నారు.ఈ మేరకు
వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయమిషన్’కి సంబంధించిన విధివిధానాలు త్వరలో విడుదల చేయనున్నారు.