ఈసారి తల్లి ముందే రెచ్చిపోయింది.. !

పెళ్లి తర్వాత కూడా శ్రియా అభిమానులని ఏమాత్రం నిరాశపరచడం లేదు. అందాలతో కనువిందు చేస్తోంది. దాని కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటోంది. శ్రియా తన భర్తతో కలిసి కర్వా చుత్ మరియు దీపావళి సెలెబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా శ్రియా మరోసారి  రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తల్లితో కలిసి తిరువనంతపురం ట్రిప్ కి వెళ్లింది. అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో ఫుల్లుగా అందాలు ఆరబోసింది. ఆ వీడియోని అన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోని స్వయంగా శ్రీయా తల్లి చిత్రీకరించడం విశేషం. అంటే తల్లి ముందే శ్రియా ఈ  రేంజ్ లో రెచ్చిపోయింది అన్నమాట. ఆ వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేయండీ.