కూలిన విమానం.. అందులో 100మంది ప్రయాణికులు !

వందమందితో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. కజఖ్‌స్తాన్‌లోని అల్మటీ విమానాశ్రయంలో ఈ ఘటన చేసుకొంది. ఈ ప్రమాదంలో 9మంది మరణించినట్టు సమాచారమ్. విమానం టేకాఫ్‌ సమయంలో సమీపంలోని ఒక బిల్డింగ్‌ను ఢీకొట్టినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. సహాయక బృందాలు విమానం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పూరి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.