దేశంలో 8,171 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ 8వేలకిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. గడిచిన 24గంటల్లో 8,171 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 198,706కి చేరాయి. ఒక్కరోజులోనే కరోనా కాటుకు 204 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,598కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 198,706 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 95,526 డిశ్చార్జ్‌ అయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది.