వరల్డ్ టీ20 కెప్టెన్ గా రోహిత్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ టీ20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఐపీఎల్‌ జట్టు సన్‌రైజ ర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న టామ్‌మూడీని కామెంటేటర్‌ హర్షాభోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో వరల్డ్‌ టీ20 జట్టును ప్రకటించాల్సిందిగా కోరాడు.

వరల్డ్ టీ20 మ్యాచ్ కి రోహిత్ శర్మని కెప్టెన్ గా ఎంచుకున్నాడు టామ్ మూడీ. టామ్‌మూడీ వరల్డ్‌ టీ20 జట్టులో రోహిత్‌శర్మ(సి), డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలయర్స్‌, నికోలస్‌ పూరన్‌ (కీపర్‌), రసెల్‌, సునీల్‌ నరైన్‌, మిచెల్‌స్టార్క్‌, రషీద్‌ఖాన్‌, బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌ ఎంపికవగా12వ ఆటగాడిగా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఓపెనర్స్‌గా రోహిత్‌శర్‌, డేవిడ్‌ వార్నర్‌లను ఎంపికచేశాడు. టామ్ మూడీ జట్టులో రోహిత్ శర్మకి స్థానం దక్కకపోవడం విశేషం.