ఈషా.. ఈ రేంజ్ లో రెచ్చిపోతే ఎలా ?


కరోనా టైమ్ లో ఇద్దరే ఇద్దరు స్టార్స్ కనబడుతున్నారు. ప్రేక్షకులని ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనపై కరోనా ప్రభావం ఏమాత్రం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు కంటే స్పీడుగా సినిమాలు తీసుకొస్తున్నాడు.

మరో స్టార్ ఎవరంటే.. ? ఈషా రెబ్బా. ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులని అలరిస్తున్నారు. వరుసగా ఫోటో షూట్స్ చేస్తున్నారు. అవి మాములుగా ఉండటం లేదు. అందాల కనువిందు చేస్తోంది. ఫోటో షూట్ మాత్రమే కాదు. ఈ కరోనా టైం లో ఈషా మెగా ఛాన్స్ కొట్టేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ తప్పినిసరిగా ధరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రచార చిత్రంలో ఈషా కనిపించింది. తాజాగా ఈషా రెబ్బా కొత్త ఫోటో షూట్స్ ఫోటో వైరల్ అవుతున్నాయి. కూల్ గ్లాసెస్ పెట్టుకొని కూల్ గా  హీటెక్కిస్తొంది.. ఈషా. ఆ పిక్స్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !