వైరల్ : దిశా పటానీ కొత్త ఫోటోలు


బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫోటో షూట్ ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులున్నారు. వారిని ఏమాత్రం నిరాశపరచకుండా తరచూ సరికొత్త ఫోటోలని షేర్ చేస్తుంటుంది దిశా. తాజాగా దిశా కొత్త ఫోటోలని షేర్ చేసింది. అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి. యెడ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టేలా ఉన్నాయవి.

ఇక సినిమా విషయానికొస్తే.. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది దిశా పటానీ. ధోని బయోపిక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇందులో దిశా ధోని గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతున్న దిశ.. సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ లో మెరవనుందనే ప్రచారం జరుగుతోంది.