కైరా అడ్వానీ కొత్త ఫోటోలు కేక !


తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ కైరా అడ్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్ కావడం.. బాలీవుడ్ లో కైరా బిజీ కావడంతో ఆమె మరో తెలుగు సినిమాలో నటించలేదు.

టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలీవుడ్ లో కైరా బిజీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన లక్ష్మీ చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కైరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. క్లీవేజ్ షోతో కైరా అదరగొడుతోంది.