గ్రేటర్ ఎన్నికలు : తెరాస చివరి జాబితా విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికలు టీ20 మ్యాచ్ కంటే స్పీడుతో జరగతున్నాయ్. డిసెంబర్ 1నే పోలింగ్, 4న ఫలితాలు వెలువడనున్నాయ్. ఈరోజుతో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఆఖరి జాబితాని విడుదల చేస్తున్నాయ్. ఆ వెంటనే వారితో నామినేషన్లని దాఖలు చేయిస్తున్నారు. తాజాగా తెరాస ఆఖరి జాబితాని విడుదల చేసింది.

* ఏఎస్‌రావునగర్- పావనిరెడ్డి

* చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్ 

* మీర్‌పేట్-ప్రభుదాస్

* నాచారం-సాయిజెన్‌ శేఖర్

*చిలకనగర్-బన్నాల ప్రవీణ్‌ ముధిరాజ్

* హబ్సిగూడ-బేతి స్వప్న రెడ్డి

* ఉప్పల్-అరిటికాయల భాస్కర్

* అత్తాపూర్-మాధవి

* కాచిగూడ-శిరీష యాదవ్

* నల్లకుంట-గరిగంటి శ్రీదేవి

* అంబర్‌పేట్-విజయ్‌కుమార్ గౌడ్

* అడిక్‌మెట్-హేమలతారెడ్డి

* ముషీరాబాద్ – భాగ్యలక్ష్మి యాదవ్

* కవాడిగూడ-లాస్యనందిత

* తార్నాక-మోతే శ్రీలత

* యూసఫ్‌గూడ-రాజ్‌కుమార్ పటేల్

* వెంగల్‌రావు నగర్-దేదిప్య రావు

* రెహమత్‌రావు నగర్-సీఎన్ రెడ్డి

* నేరేడ్‌మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి

* ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్

* గౌతమ్‌నగర్-మేకల సునీత రాముయాదవ్

* గోల్‌నాక-దూసరి లావణ్య

* చందానగర్-మంజుల రఘునాథ్‌రెడ్డి

* హైదర్‌నగర్-నార్నే శ్రీనివాస్‌యాదవ్

* మౌలాలి-ముంతాజ్ ఫాతిమా