ఇంగ్లాండ్’తో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన.. సూర్యకుమార్ యాదవ్’కు చోటు !

ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్‌, కృనాల్‌ పాండ్య, ప్రసిద్ధ్‌ కృష్ణకు స్థానం కల్పించడం విశేషం. పుణె వేదికగా మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ వన్డేలు జరగనున్నాయి.


భారత జట్టు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్‌

TEAM – Virat Kohli (Capt), Rohit Sharma (vc), Shikhar Dhawan, Shubman Gill, Shreyas, Suryakumar Yadav, Hardik Pandya, Rishabh Pant (wk), KL Rahul (wk), Y Chahal, Kuldeep Yadav, Krunal Pandya, W Sundar, T Natarajan, Bhuvneshwar Kumar, Md. Siraj, Prasidh Krishna, Shardul Thakur.— BCCI (@BCCI) March 19, 2021