కరోనా థర్డ్ వేవ్.. రేవంత్ సూచనలు !

కరోనా ఫస్ట్ వేవ్ ఎదుర్కొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకింత విజయవంతం అయ్యాయని చెప్పవచ్చు. కానీ సెకండ్ వేవ్ విషయంలో అప్రమత్తత లేదు. దీంతో భారీ డ్యామేజ్ జరుగుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ ను చూసి ఇతర దేశాలు భయపడే స్థాయికి.. ఆంక్షలు విధించే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ విషయంలో ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
* తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి
* చిన్నారులకు అందించే వైద్య సదుపాయాలను ప్రభుత్వాలు పెంచాలి
* నర్సింగ్ స్టాఫ్ను పెంచాలి, వారికి సరైన రీతిలో శిక్షణ ఇవ్వాలి
* చిన్నారుల భవితవ్యాన్ని కాపాడేందుకు మెడికల్ సదుపాయాలను మరింత మెరుగుపరచాలని రేవంత్ రెడ్డి సూచించారు.
In the third wave,if it affects children,we need to be prepared
All parents should be vaccinated
Increase production of paediatric medication
Nursing staff needs to be increased and trained
Medical facilities need to be improved to suit children
Let’s save our”Future” https://t.co/BgL8oeD3fA— Revanth Reddy (@revanth_anumula) May 18, 2021