ఏపీ కరోనా రిపోర్ట్ : 4,147 కేసులు, 38 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 4,147 కరొనా కొత్త కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 5,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్‌ కేసులు ఉన్నా యని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కరోనాతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగు రు చొప్పున, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురం, కడప, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, విజయనగరంలో ఒకరు మృతి చెందారు.