ఇలా పటాయిస్తే.. ఎలా ?

అదే పనిగా చూపిస్తే. అందాలు ఆరబోస్తే.. తట్టుకోవడం కష్టమే. ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అదే పని చేస్తోంది. నాన్ స్టాప్ గా గ్లామర్ షో చేస్తోంది. బీచ్.. బికినీలో రెచ్చిపోవడం ఈ అమ్మడుకి అలవాటే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాల్దీవుల్లో మకాం పెట్టిన ఈ బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలను వాడుకుంటూ మరీ రెచ్చిపోయింది. ఇంకా హీటు చల్లారకముందే.. జూమ్ పోజులో ఎద అందాలను ఆరబోసింది. పింక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన జనాలు ఇలా పటాయిస్తే ఎలా ? అంటూ లవ్ చేస్తున్నారు. లైక్ కొట్టేస్తున్నారు.

ప్రస్తుతం దిశా పటానీ KTina, ఏక్ విలన్ రిటర్న్స్, యోధా సినిమాల్లో నటిస్తుంది. ఇక ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పటానీ. ఆ తర్వాత ‘ధోని’ బయోపిక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.