లైవ్ : మునుగోడు బీజేపీ సభ

మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. సభ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. అమిత్‌షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు మునుగోడు వేదికగా సీఎం కేసీఆర్ అవినీతి బట్టబయలు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. మునుగోడు బీజేపీ సభ .. మీరు లైవ్ లో చూసేయండీ.. !