వైకాపా లోక్ సభ అభ్యర్థులు.. వీరే !

అభ్యర్థుల ప్రకటనలో వైకాపా పెద్దగా సస్పెన్స్ పెట్టలేదు. ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకి గానూ, 25లోక్ సభ స్థానాలకి గానూ అభ్యర్థులని ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

వైకాపా లోక్ సభ అభ్యర్థుల లిస్టు :

1. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి

2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

3. చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప

4. తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్‌

5. హిందుపురం – గోరంట్ల మాధవ్‌

6. అనంతపురం – తలారి రంగయ్య

7. కర్నూలు – డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌

8. నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి

9. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి

10. ఒంగోలు – మాగుంట శ్రీనివాస్‌రెడ్డి

11. బాపట్ల – నందిగం సురేశ్‌

12. నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు

13. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

14. మచిలీపట్నం – బాలశౌరి

15. విజయవాడ – పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)

16. నరసాపురం – రఘురామ కృష్ణంరాజు

17. రాజమండ్రి – మంగన భరత్‌

18. అమలాపురం – చింతా అనురాధ

19. అనకాపల్లి – డాక్టర్‌ వెంకట సత్యవతి

20. కాకినాడ – వంగా గీత

21. ఏలూరు – కోటగిరి శ్రీధర్‌

22. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు

23. విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ

24. విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌

25. అరకు – గొడ్డేటి మాధవి