లక్ష్మీ పార్వతీ.. ఓ కామ పిశాచి !

ఎన్టీఆర్ రెండో భార్య, వైకాపా నాయకురాలు లక్ష్మీ పార్వతీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మీ పార్వతీ.. ఓ కామ పిశాచి. తనని లైంగికంగా వేధిస్తుందంటూ.. ఆమె దగ్గర పని చేస్తున్న కోటి అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు. కోటి చాన్నాళ్లుగా లక్ష్మీ పార్వతీ దగ్గర పని చేస్తున్నాడు. ఆయనపై లక్ష్మీ పార్వతీ మనసు పారేసుకొంది. తన కోరికలు తీరిస్తే.. జగన్ కి చెప్పి వైసీపీలో మంచి పదవి ఇప్పిస్తా. ఆర్థికంగా అండగా ఉంటా. నీ కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే ఇబ్బంది పడతావు అంటూ కోటీని హెచ్చరింది లక్ష్మీ పార్వతీ. ఆమె మాటలకి కోటి సర్థిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదట.

మీరు ఎన్టీఆర్ భార్య. నా తల్లి వయసు అంటే.. ఫారిన్ లో తల్లి-కొడుకుల మధ్య వాయివరసలుండవు. నీవు అలాగే అనుకో అందట. దీని సంబంధించిన వాట్సాఫ్, ఫోన్ కాల్ రికార్డ్స్ ని కోటి వినుకొండ పోలీసులకి అందజేశారు. లక్ష్మీ పార్వతీ మాటలకి, చేతులకి చాలా తేడా ఉంటుంది. ఆమె కామపు చూపులు చూస్తుంటుంది. అంతేకాదు.. ఎన్టీఆర్ ఆమె తక్కువ చేసి మాట్లాడటం కోటీ పోలీసులకి అందజేసిన వీడియోస్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర రావు చెప్పినట్టు.. ఎన్టీఆర్ బిల్డప్ మనిషి. స్త్రీలోలుడు అని లక్ష్మీ పార్వతీ ఒప్పుకోవడం వినొచ్చు. మోహన్ బాబు ఓ వెధవ అని ఆమె అనడం కూడా వినొచ్చు.

మొత్తంగా.. ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతీ కామ క్రీడలు బయటికిరావడం సంచలంగా మారింది. ఇది కచ్చితంగా టీడీపీకి ప్లస్ కానుంది. ఐతే, దీని వెనక ఏదైనా కుట్ర ఉందా.. ? కోటి చెప్పిన విషయాలు నిజమేనా.. ?? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కోటీ ఇచ్చిన ఫిర్యాదు. సాక్ష్యాలతో కేసు నమోదు చేసిన వినుకొండ పోలీసులు దర్యాప్తు చేసేందుకు రెడీ అవుతున్నారు.