ఒడిషాలో ఫొని బీభత్సం చూశారా ?

ఫొని తుఫాన్ ఒడిషాలో బీభత్సం సృష్టిస్తోంది. ‘ఫొని’ తుపాను ఒడిశాలోని పూరీకి దక్షిణంగా బలుగాం, రంభ సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 200-240కి.మీ వేగంతో గాలులు వీచాయి. దీంతో సెల్‌ఫోన్‌ టవర్లు, భారీ క్రేన్స్‌ చెట్టుకొమ్మల్లా ఊగినెలకొరిగాయి.

రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, ఆస్పత్రుల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్డు పక్కన నిలిపిన బస్సులు, కార్లు గాలి వేగానికి కొట్టుకుపోయాయి. ఒడిషాలో ఫొని సృష్టించిన బీభత్సాన్ని క్రింది వీడియో చూడొచ్చు.