హైదరాబాద్’కి విచ్చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు, నేతలు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. రాత్రికి రాష్ట్రపతి రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు ఉదయం రంగారెడ్డి జిల్లాలోనిఅతిపెద్ద ధ్యాన మందిరాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. అనంతరం ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు.