కరోనా ‘కేసులు-మరణాలు’ ఏ రాష్ట్రంలో ఎన్ని ?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. సోమవారం అత్యధికంగా 1540 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 17, 656కి చేరింది. మరో 559మంది మృతి చెందారు. రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో కరోనా ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రాల వారీగా కరోణా కేసులు-మరణాల లెక్కలు :