రాముడిపై నేపాల్ రాజకీయం

రాముడుపై రాజకీయానికి తెరలేపాడు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి. రామ జన్మభూమి భారత్ కాదు. నేపాల్ అంటూ ఆయన ట్విట్ చేశాడు. రాముడు నేపాల్ లో పుట్టాడు. నేపాలియుడు అంటూ కేపీ శర్మ ఓలినే ట్విట్ చేశారు. భారత్ సంస్కృతిని దోచుకుంటుందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్ చేశారు.

రామ జన్మభూమి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదం చేయలేదు ప్రపంచదేశాలు. రాజ జన్మభూమి భారత్ అని అందరు అంగీకరించారు. ఆయోధ్యనే రాజ జన్మస్థలంగా చెప్పుకొన్నారు. అయితే కొన్నాళ్లుగా చైనాతో కలిసి భారత్ పై కుట్ర చేస్తున్న నేపా ప్రధాని కేపీ శర్మ ఓలి మాత్రం రాముడుపై రాజకీయానికి తెరలేపారు.