ఆ ఇద్దరు హీరోయిన్స్ వ్యభిచారం నడిపారా ?


కన్నడ డ్రగ్స్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోనికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో హీరోయిన్స్ సంజనా గల్రానీ, రాగిణి త్రివేదిలు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు అగ్రహార జైలులో ఉన్నారు. ఇక ఈ కేసులో దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది.

సంజన, రాణినిలకు డ్రగ్స్ ఒక్కటే బిజినెస్ కాదు. వ్యభిచారం కూడా చేశారు. వ్యభిచార ముఠాని నడిపినట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపుని వాడాటరట. అందులో పలువురి నగ్న చిత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడానికి ముందు ఆ గ్రూపుని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వాట్సాప్ గ్రూపుని అధికారులు గుర్తించారు. మరీ.. ఈ ఇద్దరు హీరోయిన్స్ నడిపిన వ్యభిచార దందాలో ఎవరెవరు ఉన్నారు ? అనే వివరాలు త్వరలోనే బయటికి రాబొతున్నట్టు తెలుస్తోంది.