దక్షిణాఫ్రికాతో టీ20.. భారత జట్టు ఇదే !

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ ని ముగించుకొంది. 2-1 తేడాతో సిరీస్ ని కోల్పోయింది. ఈ పర్యటనలో ఇంకా వన్ డే, టీ20 సిరీస్ లు ఆడాల్సి ఉంది. తాజాగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ టి20 సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది. టీ20 జట్టులో సురేష్ రైనా స్థానం దక్కించుకున్నాడు.

భారత్ టి20 జట్టు సభ్యులు : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్, హర్ధిక్ పాండ్యా, మనీష్ పాండ్యా, అక్సర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్.