నేడు ఏపీ కేబినేట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే !

ఏపీ కేబినేట్ నేడు సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. కేబినేట్ లో చర్చకు రానున్న అంశాలివే..

* పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5వేల కోట్ల రుణాన్ని తీసుకునే అంశంపై చర్చ

*  నూతన టూరిజం పాలసీకి ఆమోదం

*  మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర

*  రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ పర్యవేక్షణ క్షిస్తుంది

*  తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటుతో పాటు 40ఎకరాల భూ కేటాయింపు అంశంపై చర్చించనున్నారు.