పూజా కసి.. ఎవరిపైనా ?

ఆడదానికి మాటలకు అర్థలే వేరులే.. అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పేశాడు. వారి మాటలకే కాదు.. చూపులకు అర్థాలు వేరుగా ఉంటాయ్. వారి చూపులు.. వారి మూడుని తెలుపుతాయ్ అంటారు. కానీ వాటిని గుర్తించడం మాత్రం చాలా కష్టమట. కొద్దిసేపటి క్రితమే బుట్టబొమ్మ పూజాహెగ్డే తన ట్విట్టర్ ఖాతాలో ఓ పిక్ ని షేర్ చేసింది. అందులో ఓరచూపులు చూస్తూ.. కసిగా కనిపిస్తోంది. దీంతో.. పూజా కసి ఎవరిపైనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అసలే సాయం.. అందులోనూ లాక్ డౌన్ టైమ్. ఈ ఖాళీ టైమ్ లో పూజా మాంఛి మూడులో ఉన్నట్టుంది. ఆ మూడు ఎవరికో హింట్ ఇచ్చేందుకు.. ఈ పిక్ ని షేర్ చేసినట్టుందని నెటిజన్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పూజా ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలతో బిజీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కోసం బుట్టబొమ్మని తీసుకున్నట్టు సమాచారమ్. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే మహేశ్ తో ఓ సారి రొమాన్స్ చేసింది పూజా. మహర్షి కోసం మహేశ్ తో జతకట్టింది. ఇప్పుడు సూపర్ స్టార్ తో మరో అవకాశం కొట్టేసింది. 

🫒 pic.twitter.com/Em2vqzrNnD— Pooja Hegde (@hegdepooja) May 16, 2021