ఏపీలో 8,110 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 8,110 కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది మృతి చెందారు. 

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 12,981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 99,057 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.