APలో 6,151 కొత్త కేసులు.. 58 మరణాలు !

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,151 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 58 మంది మరణించారు.

కరోనా నుంచి మరో 7,728 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నిన్న ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.