బాలీవుడ్ లో బికినీ పోటీలు.. విన్నర్ ఎవరో తెలుసా ?

బాలీవుడ్ లో ప్రస్తుతం బికినీ ఫెస్టివెల్ జరుగుతుంది. ముద్దుగుమ్మలంతా బికినీల్లో ధరించి హాట్ హాట్ గా పోజులిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైక్ లు, షేర్స్ లెక్క పెట్టుకుంటున్నారు.

బీచ్ బికినీలో బికినీతో రెచ్చిపోవడం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీకి అలవాటు. ఆమె నుంచి వరుసగా బికినీ ఫోటోలు క్యూ కడతాయి.

ఇప్పుడీ.. ఈ జాబితాలో జాన్వీ కపూర్, కియారా అద్వానీ, పూజా హెగ్డే, అలియా భట్.. తదితరులు చేరిపోయారు. బికినీలు ధరించి మస్త్ మస్త్ గా పోజులు ఇస్తున్నారు.

యంగ్ హీరోయిన్ జాన్వీ అయితే అందాల జాతర చేస్తోంది. బికినీ ధరించి తన అందాలను ఫర్ ఫెక్ట్ షేపు లో చూపిస్తుంది. అక్కడితో ఆగకుండా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ.. తడిసిన అందాలతో కిర్రాక్ పోజులు ఇస్తుంది.

ఇక బుట్టబొమ్మ కాస్త బికినీ బొమ్మగా మారింది. కలర్ కలర్ బికినీలు ధరించి చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేస్తుంది. ఆమె సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. ఆమె అందాలను ప్రేక్షకులు ఆస్వాదించేలా పోజులు కొడుతున్నది.

కైరా అడ్వానీ కలర్ కు ఏ కలర్ బికినీ వేసినా.. హైలైట్ కనిపిస్తుంటుంది. ఇటీవల పసుపు కలర్ బికినీ మెరిసిన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు సముద్రంలో ఈత కొడుతూ.. అదిరేటి పోజులు ఇచ్చింది. బికినీ పోటీలో తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని అనిపించుకుంటుంది.

అలియా భట్.. ఇతర ముదురు ముద్దుగుమ్మలు కూడా వీరికి పోటీ వస్తున్నారు. మొత్తానికి.. బాలీవుడ్ బికినీ ట్రీట్ లో  ఇప్పటి వరకు క్వీన్ దిశా పాండేనే. ఆమెను క్రాస్ చేసి విజేతగా నిలిచేందుకు జాన్వీ, కియారా తదితరులు గట్టిగానే ట్రై చేస్తున్నారు.