‘జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1’ ఫీచర్స్

తైవాన్ మొబైల్ దిగ్గజం ఆసుస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1’ని విడుదల చేసింది. ఈనెల 26 నుంచి వినియోగదారులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ షియోమీ సంస్థ ప్రవేశపెట్టిన రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రో లకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు ఆసుస్ సంస్థ పేర్కొంది. రూ.10,999 (3జీబీ ర్యామ్), రూ.12,999 (4జీబీ ర్యామ్), రూ.14,999గా (6జీబీ ర్యామ్)గా లభించనుంది.

‘జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1’ ఫీచర్స్ :