కుర్రాళ్లు పోరాడారు.. కానీ !

రెండో టీ20లో శ్రీలంక గెలిచింది. సిరీస్ ని 1-1తో సమం చేసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్నిశ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  చేధించింది. చివర్లో మ్యాచ్‌

Read more

కేరళ కంప్లీట్ లాక్‌డౌన్

కేరళలో మళ్లీ భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడ మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ

Read more

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్టే పట్టీ.. మళ్లీ విజృంభిస్తోంది. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ కి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ప్రతిరోజూ గాంధీకి 10

Read more

శ్రీరాంసాగర్‌ 8 గేట్లు ఎత్తివేత

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ జలాశయానికి (ఎస్సార్‌ఎస్పీ) భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం

Read more

పృధ్వీ షా మెరుపులు.. అవుట్ !

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే లో టీమిండియా 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ పృధ్వీ షా తొలి వన్ డే ఫామ్ ని కంటిన్యూ

Read more

శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ 276

రెండో వన్డేలో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన  శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో

Read more

భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,093 కొత్త కేసులు నమోదు

Read more

భర్తలకు గుడ్ న్యూస్

భర్త బాధితులు మాత్రమే కాదు.. భార్య బాధితులు ఈ సమాజంలో ఉన్నారు. అయితే వారికి న్యాయం జరగడం లేదనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. వేధింపులకు గురైన భార్య

Read more

థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం.. WHO హెచ్చరిక !

కరోనా థర్డ్ వేవ్ ఉదృతిపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో

Read more

TSలో 767 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 767 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,738కి చేరింది. కరోనాబారి

Read more