మళ్లీ పెరుగుతున్న కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,206 మంది కరోనాతో మృతి చెందారు.
Read moreదేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,206 మంది కరోనాతో మృతి చెందారు.
Read moreజెర్సీ నం.7 – ఇది మహేంద్ర సింగ్ ధోని జెర్సీ. నెం.1 జెర్సీతోనే మహీ మైదానంలోకి దిగేది. అద్భుతాలు సృష్టించింది. కెప్టెన్ గా టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లని అందించిన ఘనత
Read moreప్రైవసీ పాలసీని వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్బుక్తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు
Read moreదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా.. మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393
Read moreతెలంగాణలో ఆన్ లైన్ సేవలు గురువారం రాత్రి నుంచే నిలిచిపోయాయ్. రాష్ట్ర డేటా సెంటర్లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్లను ఏర్పాటు చేస్తుండటంతో ప్రభుత్వ వెబ్ సైట్స్
Read moreయూరోపియన్ ఛాంపియన్షిప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెన్మార్క్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్లో తొలి నుంచీ ఇంగ్లాండ్దే ఆధిపత్యం. నిర్ణీత సమయంలో ఇరు
Read moreతెలంగాణలో రెండ్రోజుల పాటు ప్రభుత్వ ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో అంతరాయం కలగనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోగా.. థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో డెల్టా వేరియెంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో
Read moreయూరోకప్ 2020లో ఇటలీ అదరగొడుతోంది. స్పెయిన్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఫెనాల్టీ షూటౌట్ ద్వారా ఇటలీ విజయం సాధించింది. ఫైనల్ లో అడుగుపెట్టింది. మ్యాచ్ ముగిసే సమయానికి
Read moreభారత మహిళా క్రికెట్ స్టార్ మిథాలీ రాజ్ కొత్త రికార్డ్ కొట్టింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి
Read more