మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. సామాన్యుడు ఏం కావాలె !

ఇప్పటికే పెట్రో ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటిపోయింది. డిజిల్ ధర వందకు చేరువగా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యుడు తల్లడిల్లిపోతున్నాడు. అసలే కరోనా

Read more

దేశంలో 44,111 కొత్త కేసులు, 738 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 44,111 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. మరణాల సంఖ్య 4,01,050కి చేరాయి. నిన్న ఒక్కరోజే

Read more

ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్.. గంటకు 300కి.మీ వేగం

గాల్లోనూ ట్రాఫిక్ జామ్ అయ్యే రోజులు రాబోతున్నాయా ? రోడ్ల మీద తిరిగే కార్లు ఆకాశంలో ఎరగనున్నాయా ? అంటే అవుననే అంటున్నారు.  స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా

Read more

రేషన్ బియ్యంలో కోత.. ఒక్కోక్కరికి 5కిలోలు మాత్రమే !

తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి అయిదు కిలోలే ఉచితంగా ఇవ్వాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ

Read more

మహిళలపై డీకే అనుచిత వ్యాఖ్యలు

ఇటీవలే వ్యాఖ్యాతగా కెరీర్‌ ఆరంభించిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్, టీమ్‌ఇండియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో డికె తన వాక్చాతుర్యంతో

Read more

రవిశాస్త్రి తర్వాత ద్రవిడే కోచ్

టీమిండియా కోచ్ రవిశాస్త్రీ ఒప్పందం ముగింపునకు వస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కోచ్ ఎవరు ? అనే చర్చ మొదలైంది. ఇంకెవరు ? రాహుల్ ద్రావిడ్ నే అంటున్నారు

Read more

ఆ ఆరు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అయితే ఇలాంటి టైమ్ లో ఆరు రాష్ట్రాల్లో

Read more

మ్యాచ్ కు ముందు శృంగారం.. ధోనిసేన వరల్డ్ కప్ గెలుపు సీక్రెట్ ఇదేనా ?

ధోనిసేన వన్డే వరల్డ్ కప్ గెలవడం వెనక సీక్రెట్ ఏంటో తెలుసా ? మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనడమే అంటున్నారు. 2011 వన్డే ప్రపంచకప్‌ సమయంలో

Read more

విశాఖలో తొలి కరోనా డెల్టా వేరియంట్‌ కేసు

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇక సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడినట్టేనని సంతోషించే లోపు థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. దేశంలో డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా

Read more

AP కరోనా రిపోర్ట్ : 3,841 కేసులు, 38 మరణాలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,841 కొత్త కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,963 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం

Read more