పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

అసలే కరోనా కాలం. చేద్దామంటే పని లేదు. సామాన్యుడు చేతుల్లో పైసల్లేవ్. జీవితం గడవడమే భారంగా మారుతోంది. ఇలాంటి టైమ్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Read more

గిల్’కు గాయం

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కాలికి గాయమైందని సమాచారం. గాయం తీవ్రమైంది కావడంతో అతడికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో

Read more

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు..వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 48,786 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే

Read more

ఖేల్ రత్న కోసం అశ్విన్, మిథాలీ

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది.

Read more

సెకండ్‌వేవ్‌లో ఇదే దారుణం

దాదాపు యేడాదిన్నరగా దేశ ప్రజలు కరోనాతో పోరాడుతున్నారు. రెండో వేవ్ తగ్గుముఖం పట్టినా.. మూడో వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. అయితే ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాల రేటు 40శాతం అధికంగా

Read more

దుబాయ్’లోనే టీ20 వరల్డ్ కప్

కరోనా విజృంభణతో భారత్ లో  జరగాల్సిన టోర్నీలన్ని ఇతర దేశాలకు తరలిపోతున్నాయ్. ఇప్పటికే అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ మరో మెగా

Read more

ఇది నాకు గొప్ప గౌరవం : ధావన్

సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తొలిసారి టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండగా.. ధావన్‌ సారథ్యంలో మరో జట్టు శ్రీలంకలో ఆడనుంది. జులై

Read more

కొత్తగా 46,148 కేసులు, 979 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,148 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 979 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం

Read more