కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి, ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం తొలి వైఎస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత

Read more

టెస్ట్.. వన్డే కానుందా ?

రసవత్తరంగా జరుగుతుందనుకొన్న WTC Final చాలా చప్పగా మారింది. రెండ్రోజులు (డే1, డే4) వరుణుడే తుడిచిపెట్టుకుపోయాడు. ఐదోరోజు ఆట ముగిసేసరికే న్యూజిలాండ్ కొద్దిగా ఆధిక్యంలో కనిపిస్తోంది. కానీ ఫలితం తేలడానికి ఇది సరిపోదు. మిగిలింది

Read more

WTC Final : స్వల్ప ఆధిక్యంలో కివీస్

 WTC Finalలో న్యూజిలాండ్ కూడా భారత్ దారిలోనే నడిచింది. 200లలోపే ఆలవుట్ అయ్యేలా కనిపించింది.  87 ఓవర్లలో కివీస్ ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.

Read more

ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ ?

దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోంది. దీంతో  పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడం, ఆంక్షలు సడలించడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్

Read more

స్వర్ణకాంతులతో యాదాద్రి ధగధగ

యాదాద్రిలో జ‌రుగుతున్న ఆల‌య జీర్ణోద్దర‌ణ అద్భుత క‌ళాఖండంగా అవ‌త‌రిస్తోంది. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తిరిగి ప్రయాణంలో

Read more

2 పరుగులకేఆలౌట్.. 10 మంది డకౌట్‌ !

అది ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌..  హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌. ఫాల్కన్-బక్డెన్ జట్ల మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్జట్టు నిర్ణీత 40 ఓవర్లలో

Read more

ఏపీలో ఇంకా తగ్గని కరోనా మరణాలు

దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రం ఏపీలో కేసులు తగ్గినా.. మరణాలు

Read more

90 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం భయటపడుతోంది. కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 91 రోజుల

Read more

మీసం మెలేసిన మహేంధ్రుడు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ కొత్తలుక్‌లోకి మారిపోయాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదాపడటంతో కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరిన ధోనీ ఇప్పుడు కుటుంబంతో

Read more

యాదాద్రి పునర్మాణ పనులు.. ఇదే ఆఖరి డెడ్ లైన్ !

యాదాద్రి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే మిగిలిన  పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్‌ పర్యటన

Read more