ఆక్సిజన్ అందక.. గిలగిలా కొట్టుకుని చనిపోయారు !

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో 11 మంది మృతి చెందారు.ఆక్సిజన్‌ ట్యాంకు ఖాళీ కావడంతో 25 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయింది. దీంతో

Read more

టీ20 ప్రపంచకప్‌ వాయిదా తప్పదా ?

కోవిడ్ ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ 14 సీజన్ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. బయో బుడగలోని ఆటగాళ్లకు వైరస్ సోకడమే ఇందుకు కారణం. కోల్‌కతా ఆటగాళ్లు

Read more

గుడ్ న్యూస్ : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు విడిస్తున్నారు. ఐతే ఇటీవల

Read more

కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా పరిస్థితులు అందుబాటులోనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. మరోవైపు వాస్తవ పరిస్థితి

Read more

న్యాయవాది దంపతుల హత్య కేసులో కీలక పరిణామం

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి మధును

Read more

మాల్దీవుల్లో గొడవపై వార్నర్, స్లేటర్ వివరణ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర సిబ్బంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఓ బార్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌

Read more

రిషబ్ పంత్ గొప్ప మనసు

కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్‌ కేసులు, మరణాలు అధికమవుతున్నాయి. ప్రజలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు లేక నిత్యం ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువ

Read more

APలో 96.. TSలో 38 మంది మృతి !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో 20,065మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా

Read more

కరోనాతో హాకీ దిగ్గజం కన్నుమూత

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులు, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. వీరిలో కొందరు కరోనాతో పోరాటంలో ఓడిపోతున్నారు. ఈ లోకాన్ని

Read more