సెకండ్ వేవ్.. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. అంతేకాదు… పలు పరిశోధనలో సెకండ్ వేవ్ గురించి షాకింగ్ నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. రెండో దశ వైరస్‌

Read more

బ్రేకింగ్ : ఐపీఎల్-2021 నిరవధిక వాయిదా

ఐపీఎల్ ఐపాయె.. ! కరోనా మహమ్మారి దెబ్బకు మెగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఈ సీజన్‌ను ఐపీఎల్‌ మ్యాచ్‌లను

Read more

ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. ఒకే అంబునెల్స్ లో 22 మృతదేహాలు !

కరోనా సెకండ్ వేవ్ దేశంలో కాష్టాల గడ్డని తలపిస్తొంది. శనిపోయిన వారికి లారీల్లో లోడ్ల మాదిరిగా అంబులెన్స్ లో ఇరికించి తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఒకటి కాదు..

Read more

AP ఏపీలో గంటకు 411 కొత్త కేసులు.. TSలోనూ అదే సీను !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో గంటకు దాదాపు 411 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు.

Read more

ఐపీఎల్ జట్లకు ఆటగాళ్లు కరువు

ఐపీఎల్ 2021 ముందుకు సాగుతున్న కొద్దీ.. ఉత్కంఠగా మారుతోంది. టైట్ మ్యాచ్ లు ప్రేక్షకులని మునివేళ్లపై నిలబెడుతున్నాయ్. అంచనాలని తలక్రిందులు చూస్తే.. ఊహించని విజయాలు నమోదవుతున్నాయి. ఫలితం సూపర్ ఓవర్

Read more

ABN రాధాకృష్ణ ఇంట్లో విషాదం

ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇంట్లో విషాదం నెలకొంది. రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె

Read more

3.23లక్షల కొత్త కేసులు..2,771 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 3,23,144 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 2,771 మంది కరోనాతో మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి

Read more

ఐపీఎల్ 2021 : పంజాబ్ పై కోల్ కతా విజయం

కోల్ కతా మెరిసింది. పంజాబ్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123

Read more

ధోని చేతిలో కోహ్లీ.. చిత్తు చిత్తు !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, తాజా కెప్టెన్ విరాట్ కోహ్లీ తలపడ్డారు. ఐపీఎల్ 14 ఇందుకు వేదికైంది. చెన్నై వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో

Read more

కొవిడ్‌ గుప్పిట్లో రాష్ట్రాలు

కరోనా మహమ్మారి దేశంలో మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత మూడ్రోజులుగా 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య 2వేలకు తగ్గడం లేదు. పట్టణాల్లోనే కాదు.. పల్లెలకు

Read more