అంజనాద్రినే ఆంజనేయుని జన్మస్థలం : TTD
ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ
Read moreఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ
Read moreటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో కరోనా కలవరం మొదలైంది. ధోనీ తల్లి దేవకి దేవి, తండ్రి పాన్సింగ్ కొవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం వీరు రాంచీలో
Read moreముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసింది.
Read moreతెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఐతే మరోసారి దేశంలోలాక్డౌన్ విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలని
Read moreఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,987 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 35 మంది కరోనాతో మృతి
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు భారత్ ని బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నాయ్. ఇప్పటికే యూకే భారత్ ని బ్లాక్ లిస్టులో
Read moreకరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిలాడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. ఎంతలా అంటే.. ? సగటున గంటకు 10వేలకు పైనే కొత్త కేసులు..
Read moreదేశంలో ఉదృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా భారత ప్రధాన
Read moreదేశంలో కొవిడ్ కేసులు విపరీతంగా ఉంటుండంతో 10వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లుసీఐఎస్సీ ప్రకటించింది. 10, 12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గతవారం
Read more