కరోనాపై అశ్విన్ హెచ్చరిక.. సూచనలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అనూహ్యంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

Read more

మూడో రోజూ.. 2లక్షలు దాటిన కరోనా కేసులు !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు రెండు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,34,692 కేసులు నమోదయ్యాయి.

Read more

TSలో కరోనా ఉగ్రరూపం : 4,446 కేసులు.. 12 మరణాలు !

తెలంగాణ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. నిన్న 3వేలకుపైగా నమోదైన కేసులు.. ఇవాళ 4వేలు దాడిపోయాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4,446 క‌రోనా కొత్త కేసులు న‌మోదయ్యాయ్.

Read more

మరోసారి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ఓపీ సేవలు బంద్ కానున్నాయ్. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీని  మరోసారి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా మారనుంది. ఈ మేరకు

Read more

OLXలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు.. ఒక్కో వయల్‌ రేటు రూ.6వేల !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అనూహ్యంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో వరుసగా రెండోరోజు కొత్త కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. దీంతో దేశంలో కొవిడ్‌ చికిత్సలో

Read more

మోరిస్ మోత.. రాజస్థాన్ విన్ !

ఐపీఎల్ 14లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 148 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన

Read more

కరోనా విశ్వరూపం.. రెండో రోజు 2లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,17,353 కొత్త కేసులు నమోదయ్యాయ్. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న 1,185

Read more

టీమ్‌ఇండియా ఆటగాళ్ల వార్షిక వేతనాలు.. ఎవరికి ఎంత ?

కరోనా కాలంలోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు.  తాజాగా 2020-21 సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల జీతాలపై బీసీసీఐ ప్రకటన చేసింది. A+ గ్రేడ్‌ ఆటగాళ్లుకు

Read more

దారుణం : సర్పదోశం పోతుందని ఆర్నెళ్ల చిన్నారిని బలి ఇచ్చిన తల్లి

సూర్యపేట జిల్లా మోతె మండలం మేకలపాడులో దారుణం చోటు చేసుకుంది. తనకున్న సర్పదోశం పోతుందని ఓ తల్లి ఆర్నెళ్ల చిన్నారిని హత్య చేసింది. అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసింది. ఆరేళ్లు బానోతు

Read more

ధోని అసలు వారసుడు ఎవరు.. తేలేది నేడే !

ఐపీఎల్ లో ధోని వారసుల ఫైట్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోని వారసుడు ఎవరు ? అనే చర్చ మొదలైనప్పుడు.. మొదట తెరమీదకు వచ్చిన పేరు రిషబ్

Read more